తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో 21వ బ్యాచ్ అటవీ సెక్షన్ అధికారులు, 33వ బ్యాచ్ బీట్ అధికారులకు 6 నెలల శిక్షణ ముగిసింది. 15 మంది సెక్షన్, 70 మంది బీటు అధికారులు శిక్షణ పొందారు. వీరిలో 24 మంది మహిళా అధికారులున్నార�
మీ కల సాకారం చేసుకోండి.. మీతో మేమున్నాం అంటోంది ఓ గ్రంథాలయం. విజయతీరాలకు చేరే వరకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉద్యోగాలు సాధించేందుకుగానూ గ్రంథాలయంతోపాటు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు అండగా నిలుస్తున్న
ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పంపిణీ ఫైల్పై సంతకం చేయడంతో అటవీ భూములు సాగు చేస్తున్న రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాల పంపిణీకి సంబంధించిన ప్రక్రియను అధికారులు పూ
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొలువుకు ఎంపికవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదు. దీని కోసం ఎలా ప్రిపేర్ కావాలి..? ఏమేం చదవాలి..? అనే విషయాలపై దృష్టి పెట్టాలి. ఈ నేపథ్యంలో...