దేశంలో యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ నిత్యం అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా సెలవులు, విదేశీ టూర్లను తక్షణం రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
Narendra Modi | ‘ప్రధాని మోదీ ఆసక్తి కనబర్చే రంగంలోకి, అదానీ ముందే ప్రవేశిస్తారు’ అంటూ బ్లూమ్బర్గ్ మ్యాగజైన్ ఇటీవల ఓ కథనంలో పేర్కొన్నది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. 70కిపైగా భారీ ఒప్పందాలు, కొనుగో�