ఎండనక, వాననక వీధి వ్యాపారులు తమ కుటుంబం కోసం పడుతున్న కష్టం వారిని కలచివేసింది. తమ వంతుగా వారికి ఏదైనా సాయంచేయ తలంచారు. అనుకున్నదే తడవుగా స్టాండ్ గొడుగులు కొని అందజేశారు.
నిరుపేదలైన ఫుట్ పాత్ వ్యాపారులను ఇబ్బందులు పెట్టడం అధికారులు మానుకోవాలని, లేకుంటే వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సోమవారం రాంగో�
ఎన్నో ఏండ్లుగా ఫుట్పాత్లపై వ్యాపారమే జీవనాధారంగా ఉంటున్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్మారావునగర్లోని ఫుట్పాత్