మధ్య అమెరికాలోని ఎల్ సాల్వడార్లో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి చెందారు. స్థానిక జట్టు అయిజా, శాంత అనాకు చెందిన ఫాస్ జట్ల మధ్య కుస్కట్లాన్ స్టేడియంలో శనివారం జరిగిన మ్య�
Stampede in Football Stadium | రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. క్రమంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడం దాకా వచ్చింది. అది చూసి చుట్టుపక్కల కూర్చుని ఉన్న ఫుట్ బాల్ అభిమానులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏం జరుగు�
బతుకమ్మ పండుగను విదేశాల్లో తెలంగాణ ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆడబిడ్డలు ఆడిపాడారు. ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.
ది ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్సులో ఉన్న ఫుట్బాల్ స్టేడియం. సమయం.. శనివారం రాత్రి 10 గంటలు అవుతున్నది. పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో ఆతిథ్య అరెమా ఎఫ్సీ జట్టు ఓడిపోయింది.
రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప�