కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసి, కార్మికులకు కనీస వేతనం అందజేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య అన్నారు. కట్టంగూర్లో సోమవారం అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసి�
ఆహార నాణ్యతాప్రమాణాలు పాటించని వ్యాపారస్తులపై ఫుడ్సేఫ్టీ విభాగం అధికారుల చర్యల పరంపర కొనసాగుతోంది. జూబ్లీహిల్స్లోని హాలో కాక్టైల్ బార్ అండ్ కిచెన్పై ఆహార విభాగానికి సంబంధించిన టాస్క్ఫోర్స్�
తెలంగాణలో జాతీయ ఆహార భద్రత చట్టం-2013 అమలుకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రం, జీహెచ్ఎంసీ, జిల్లా, డివిజన్, చౌక ధరల దుకాణం స్థాయిలో వీటిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పౌరసరఫరాల �