నగరంలో వినియోగదారులను దండుకోవడమే ప్రధానంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు, కెఫేలు, బిర్యానీ సెంటర్లు పని చేస్తున్నాయి. ఆహార, వినియోగదారుల భద్రతను గాలికొదిలేసి, కస్టమర్లను దోచుకోవడమే పరమావధిగా పెట్టుకొని ప�
ఆహార నాణ్యతాప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్లపై ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. హబ్సీగూడలోని భీమవరం పలావ్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టగా.. నిర్వాహకులు �
ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా పలు హాస్టళ్లపై దాడులు చేపట్టారు. సింధూ జడ్డు ఉమెన్స్ హాస్టల్లో డస్ట్బిన్లకు మూతలు లేకుండా ఉం
ఆహార నాణ్యతాప్రమాణాలు పాటించని వ్యాపారస్తులపై ఫుడ్సేఫ్టీ విభాగం అధికారుల చర్యల పరంపర కొనసాగుతోంది. జూబ్లీహిల్స్లోని హాలో కాక్టైల్ బార్ అండ్ కిచెన్పై ఆహార విభాగానికి సంబంధించిన టాస్క్ఫోర్స్�