మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని, రోజూ సాంబార్, పప్పుతోనే భోజనం పెడుతున్నారని విద్యార్థులు వరంగల్ కలెక్టర్ సత్యశారదకు చెప్పుకొన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్పాక ప్రభుత్వ ప్రాథమ�
మెనూ కచ్చితంగా పాటిస్తున్నామని, నాణ్యమైన భోజనం పెడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఊదరగొడుతున్నా వేళకు అందని పరిస్థితి నెలకొన్నది. మధ్యాహ్నం దాటిపోయినా భోజనం వడ్డించకపోవడంతో విద్యార్థినులు ఆకలితో అల�
Students Food | బోనకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని తహసీల్దార్
అనిశెట్టి పున్నం చందర్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని అన్నారు.
మహిళల్లో 40 ఏండ్లు దాటినప్పటి నుంచి జుట్టు పల్చబడటం, అలసట, కీళ్ల దగ్గర నొప్పుల్లాంటి శారీరక సమస్యలు మొదలవుతాయి. ఇలా జరుగుతున్నదంటే, మన ఆహారంలో ఏదో లోపం ఉందని అర్థం. మెనోపాజ్ సమయంలోనూ ఆడవాళ్లలో బరువు పెరగడ�
Health tips | రోజువారీ భోజనంలో బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం) అనేది అత్యంత కీలకమని మన పెద్దలు, డాక్టర్లు చెబుతూనే ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయొద్దని, ఒక వేళ అలా జరిగితే అనేక అనారోగ్య సమస్యలు