నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేటును నేటి నుంచి నెల రోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముంబై జాతీయ రహదారి పక్కన నగర శివారు ప్రాంతామైన కూకట్పల్లి.. హైటెక్సిటీ రాకతో శరవేగంగా అభివృద్ధి చెందింది. హైటెక్సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం, ఉద్యోగ ఉపాధి కోసం దేశంలోని పలు ప్రాంతాల ప్రజలు నగరా
జాతీయ రహదారిపై చేపడుతున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని మల్లిక కన్వెన్షన్ వరకు పొడిగించాలని కోరుతూ కౌన్సిలర్ మేకల వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షకు మద్దతు పెరుగుతుంది.
Minister KTR | హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. ఒవైసీ-మిధాని జంక్షన్లో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పొడవు 1.365 కిలోమీటర్లు. దీన్ని మంగళవారం నాడు ప్రారంభించనున్నట్లు
పంజాగుట్టలో రూ.3.5కోట్ల తో నిర్మాణం తప్పనున్న పాదచారుల తిప్పలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న అధికారులు నవంబర్ 26 : పంజాగుట్ట సర్కిల్ అంటే ఓ ట్రాఫిక్ వలయంగా కనిపిస్తుంది. సికింద్రాబాద్-మెహిదీపట్నం,
రూ.311 కోట్లతో రెండు పై వంతెనలకు జీహెచ్ఎంసీ శ్రీకారం ఉప్పల్ భారీ వంతెనను కూడలిని దాటిస్తూ మెట్రో మీదుగా నిర్మాణం సికింద్రాబాద్ – నాగోల్ వైపు మెట్రో ఎత్తులో మరో వంతెన పనులు త్వరలో పనులు ప్రారంభం.. రెండ