జరబర పూల సాగు ఎనిమిదేండ్లుగా చేస్తున్నాను. గత ప్రభుత్వాల హయాంలో డబ్బున్న వాళ్లు మాత్రమే ఈ పూల సాగు చేసేవారు. కానీ, సాధారణ రైతు కుటుంబాలేవీ ఈ సాగు చేసేవారు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాతే, సీఎం కేసీఆర�
ఆ రైతు బంతి పూల దోట విరబూసింది. ఐదు గుంటల్లోనే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. సరాసరి ఐదు నెలలకు 50 వేల దాకా ఆదాయం వస్తున్నది. పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామానికి చెందిన రైతు కట్ల చంద్రయ్యకు రెండున్నర ఎకర�
దమ్మపేట: మండల పరిధిలోని కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ రాజేశ్వరి,రాజు ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం పుష్పాలు విరబూసాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బ్రహ్మకమలాలు విరబూసాయి. అయితే కార్తీకమాసంలో శివునికి �