నాలుగు రోజులుగా ఎస్సారెస్పీలోకి వరద క్రమంగా తగ్గింది. దీంతో ప్రాజెక్ట్లో నీటిమట్టం నిలకడగా ఉంటున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి బుధవారం 672 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు ప్ర�
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుడు పాలేరు నీటిమట్టం అడుగంటిన నేపథ్యంలో ఈసారి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఐదు రోజుల కిందట కలెక్టర్ ఖాన్ పాలేరుకు వచ్చారు. రిజర్వాయర్ దిగువన పం�
చిన్నోనిపల్లికి జలగండం పొంచి ఉన్నది. ఊరును వరద చుట్టుముట్టడంతో స్థానికుల్లో టెన్షన్.. టెన్షన్ నెలకొన్నది. వర్షాలు కురుస్తుండడంతో సమీపంలో ఉన్న రిజర్వాయర్లో నీటిమట్టం క్రమేపీ పెరుగుతున్నది. ఇప్పటికే
భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన �