Rajasthan Minister | ప్రభుత్వ ప్రాజెక్ట్లో రూ.1,140 కోట్ల నష్టం జరుగుతున్నదని బీజేపీ మంత్రి ఆరోపించారు. సొంత ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్ట్ను నిలిపివేయాలని, ప్రతిపాదిత ఫైల్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ�
ప్రతిభ, కష్టపడి పనిచేసే శక్తి ఉన్నా.. తగిన ప్రోత్సాహం లేక ఇంటికే పరిమితమవుతున్న మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది విజయమ్మ ఫౌండేషన్. ఔత్సాహికులైన వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు సొంత యూన�
విపక్షాలను, ఆ పార్టీలకు మద్దతిచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడం బీజేపీ నేతలకు నిత్యకృత్యంగా మారింది. కమలదళం పాలనాపగ్గాలు వెలగబెడుతున్న మధ్యప్రదేశ్లో జరిగిన ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రత్లామ్ నగర మేయర్
హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న అసెంబ్లీ భవన ఆవరణలో ఖలిస్థాన్ జెండాల కలకలం రేగింది. అసెంబ్లీ గేటు, ప్రహరీ గోడలపై ఆదివారం తెల్లవారుజామున జెండాలు ప్రత్యక్షమయ్యాయి