Kukatpally | కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో నిన్న స్వరూప అనే మహిళ మృతి చెందగా.. బుధవారం సీతారాం, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ మృతి చెందారు. చనిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రిక
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బ్లాక్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ దుర్మార్గానికి మూలకారకుడు ఇంటి దొంగే అని విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. ఓ ఉద్యోగితోపాటు ముగ్గు�
Baramulla | జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో (Baramulla) మద్యం దుకాణంపై ఉగ్రదాడిని పోలీసులు ఛేదించారు. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులతోపాటు లష్కరే తొయిబాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు.
Bangladesh nationals: దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న ఐదుగురు బంగ్లాదేశ్ జాతీయులను ( Bangladesh nationals ) పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని కడుగోడిలో
అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా అరెస్ట్ తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుంద్రాను అరెస్ట్ చేయడానికి ముందు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు