మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది. భారీ వర్షాలతో తటాకాలు నిండుకుండల్లా ఉండడంతో మత్స్య సంపదను భారీగా పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఉచితంగా చేప పిల్లలను పంప�
శాసనమండలిలో శనివారం జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో మత్సకారుల సమస్యలపై సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో చేపలు దొరకడం కష్టంగా ఉండేదన్నార�
వరంగల్ : రాష్ట్రంలోని కుల వృత్తుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మత్స్యకారుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఖర్�
వచ్చే నెల మొదటి వారంలో ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ�