మృగశిరకార్తె రోజు ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ఎన్నో ఏండ్ల నుంచి బత్తిని కుటుంబీకులు ఇస్తున్న చేప ప్రసాదాన్ని తీసుకొనేందుకు వివిధ రాష్ర్టాల నుంచి పెద్దసంఖ్యలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి తరలివచ్చారు.
మృగశిర కార్తెను పురస్కరించుకొని సోమవారం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబం ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్�
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా 8వ తేదీన నిర్వహించనున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్
మృగశిర కార్తి సందర్భంగా జూన్ 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తున్న చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి జన్సేవా సంఘ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు బిస్వాజిత్ �
చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉబ్బస వ్యాధి గ్రస్తులకు బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆది, సోమవారాల్లో పంపిణీ చేయనున్నారు.
Fish Prasadam | వచ్చేనెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ జరగనున్నది. మృగశిర కార్తె రోజు ఆస్తమా బాధితులకు ఆయుర్వేద పద్ధతిలో బత్తిని కుటుంబం తరతరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్�
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా బత్తిని కుటుంబం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపట్టిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఆదివారం ముగిసింది. సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి ఆస్తమా వ్యాధిగ్రస్తులు తరల�