చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉబ్బస వ్యాధి గ్రస్తులకు బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆది, సోమవారాల్లో పంపిణీ చేయనున్నారు.
Fish Prasadam | వచ్చేనెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ జరగనున్నది. మృగశిర కార్తె రోజు ఆస్తమా బాధితులకు ఆయుర్వేద పద్ధతిలో బత్తిని కుటుంబం తరతరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్�
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా బత్తిని కుటుంబం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపట్టిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఆదివారం ముగిసింది. సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి ఆస్తమా వ్యాధిగ్రస్తులు తరల�