పరిశ్రమల నుంచి వస్తున్న నీటి కాలుష్యంతో కాశన్న కుంటలో చేపలు మృతిచెందాయి. ఈ విషయాన్ని మత్స్యకారులు ఇరిగేషన్ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వచ్చి చేపలను పరిశీలించి పొల్యూషన్ బోర్డు అధికార
మత్స్య సంపద చేతికి వచ్చే సమయంలో కాలుష్యం కబళించింది. కొన్నాళ్లుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య జలాలతో చెరువులు కలుషితం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నా పరిశ్రమ యజమాన్యం పట్టించుకోలేదు. ఫలితం�
మండలంలోని కడుకుంట్ల చింతల చెరువులో చేపలు శుక్రవారం మృతి చెందడంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామానికి చేరుకొని చెరువులోని నీటిని శాంపిల్స్గా సేకరించారు.
చెరువులో భారీగా చేపలు మృతి చెందాయి.. అయితే డ్రైనేజీ నీటితో చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.. వివరాల్లోకి వెళితే.. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మైసమ్మగూడకు వెళ్లేదారిలో ఉన్న నీళ�