కలుషిత నీటి కారణంగా మత్య్సకారులకు తీరని అన్యాయం జరిగిందని, ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టి మత్స్యకారులను ఆదుకోవాలని కొల్తూర్ మత్స్యకారుల సంఘం సభ్యులు కోరారు. మూడుచింతలపల్లిలోని కొల్తూర్ పెద్ద చెర�
నాలుగు నెలల కిందట కాళేశ్వర జలాలతో కళకళలాడిన ప్రాజెక్టులు.. ప్రస్తుతం వెలవెల బోతున్నాయి. నిరుటి వరకు మండుటెండల్లో మత్తడి దూకిన చెరువులు ఇప్పుడు నెర్రెలుబారి దర్శనమిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్ విషయంలో క�
క్రైం న్యూస్ | జిల్లాలోని హత్నూర మండల కేంద్రం శివారులోని నడిమి చెరువులో గుర్తుతెలియని దుండగులు విషప్రయోగం చేయడంతో సుమారు రూ.2లక్షల విలువైన చేపలు మృతి చెందాయి.