MP Mallu Ravi fire | ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి మంత్రి జూపల్లి అనుచరులపై విరుచుకుపడ్డారు. .
Telangana | బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు భోజనంలో చేపల కూర అందించాలని ఫిష్ ఫెడరేష న్ నిర్ణయించింది. దసరా తర్వాత అమ లు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్ర స్తుతానికి ఈ పథకాన్ని కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల�
ఊర్లలోని ప్రతి ఇంటా.. చేపల ఘుమఘుమలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఫలితంగా చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఏటా జలకళను సంతరించుకుంటున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వమే ప్�
Telangana | ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లాలో వారం నుంచి కరుస్తున్న వర్షం తెరిపినివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా వరద కారణంగా చెరువులు, కుంటలు జల కళను సంతరించుకోవడం, చెరువులు మత్తడి దుంకు�
మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది. మంగళవారం కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని మార్కెట్లలోకి చేపలు విరివిగా వచ్చాయి. చేపల కొనుగోలు కోసం ప్రజలు క�
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి అత్తవారింటిపై కోపంతో విషం కలిపిన చేప కూర తెచ్చాడు. అది తిన్న అత్త, మరదలు మరణించగా, భార్య, మామతోపాటు ఇంటి పనిమనిషి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ద�