భారత్, దక్షిణాఫ్రికా మధ్య పొట్టిపోరుకు వేళయైంది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్కు తెరలేవనుంది. ఇటీవల బంగ్లాదేశ్పై క్లీన్స్వీప్ విజయంతో టీమ్ఇండియా మంచి జోరుమీదుంటే..సొంతగడ్డపై
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. భారత మహిళల క్రికెట్ జట్టు అందుకు తగ్గ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధమైంది.
బౌలర్లు సత్తాచాటడంతో న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20లో భారత అమ్మాయిలు విజయం సాధించారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింద�