AP CM Jagan | ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల (Volunteers) వ్యవస్థ పునరుద్ధరణపై తొలిసంతకం చేస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
CM KCR | తెలంగాణ కొత్త సచివాలయాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు.
కార్యాలయంలోని తన చాంబర్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఆరు దస్త్రాలపై సీఎం సంతకాలు చేశారు. మొదట దళితబంధు పథకానికి సంబం�
Minister Gangula Kamalakar | తెలంగాణ స్వయం పాలనలో మరో మహోజ్వల ఘట్టం ప్రారంభమైందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.