Cannes Film Festival: 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియాకు అవార్డు దక్కింది. మైసూరుకు చెందిన ఫిల్మ్మేకర్ చిదానంద ఎస్ నాయక్ను అవార్డు వరించింది. సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో అనే ఫిల్మ్కు లా సిన
ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే జోన్కు ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. రైల్వేస్టేషన్ల విభాగంలో హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్కు మొదటి బహుమతి కైవసం చేసుకున్నది. 2022లో ఇంధన పొదుపు కోసం అవలంబించిన
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన లో తెలంగాణ అటవీ శాఖ స్టాల్కు ప్రథమ బహుమతి దక్కింది. అటవీశాఖ గత ఏడేండ్లుగా అమలు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రదర్శించింది. పచ్చదనం పెం�