Mumbai : ముంబైలోని ఒక భవంతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. దహిసర్ ప్రాంతంలోని ఒక బిల్డింగ్లో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.
2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 610 ఫైర్మెన్ల ఉద్యోగాల నోటిఫికేషన్కు ఎంపికైన 483 మంది ఫైర్మెన్లు నాలుగు నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
రైల్వేశాఖ వివిధ విభాగాల్లోని నాన్ గెజిటెడ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్స్లో అగ్నివీర్లకు 15శాతం రిజర్వేషన్లు అమలుజేయనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. మూడు అగ్నివీర్ బ్యాచ్
మాజీ అగ్నివీరులకు సీఐఎస్ఎఫ్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గరిష్ఠ వయో పరిమితిలో కూడా సడలింపు ఇచ్చినట్టు పేర్కొంది.