Delhi fire : ఢిల్లీలో గతవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఒక హోటల్లో జరిగిన ఈ ప్రమాద ఘటనలో 21 మంది మరణించారు. అందులో గుర్గావ్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలోని (Medical College) నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (NICU) అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పది �