సామాన్యుడి ఇంటికి సీఎం రేవంత్రెడ్డి వచ్చి భోజనం చేసిన అంశం స్థానికంగా విమర్శలకు దారితీస్తోంది. ప్రచార ఆర్భాటం కోసమేనంటూ కొందరు, హామీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకేనంటూ మరికొందరు వ్యాఖ్యానాలు చేస్త�
పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం భరంపూర్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.
మండలం కేంద్రంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి ఉచిత బస్సు సౌకర్యాన్ని వెంటనే తీసివేయాలని మహిళలు మొర పెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే షాక్తో తడబడి మహిళ�
Ponnam Prabhakar Goud | హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో సన్న బియ్యం పథకాన్ని ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అం