నగరంలో కాలుష్యం కట్టడి చేయడానికి ఈవీ వాహనాల వినియోగం పెంచాలని ప్రభుత్వం తాజాగా పెట్రో, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ఒక్కో ఆటోపై 1.50లక్షల సబ్సిడీ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన ప్రభుత్వాన�
Youth | ఫైనాన్స్ వారు బైక్ తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మానేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
ఫైనాన్షియర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. వారి వేధింపులు తాళలేక కుటుంబాలే బలవుతున్నాయి. పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా అసభ్య పదజాలంతో పరువు తీసే విధంగా మాట్లాడడంతో అనమానభారం భరించలేక నిజామాబాద్ నగరా
ఓ వైపు ఉపాధి లేకపోవడం.. మరోవైపు ఆటో కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్షియర్ల వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ ఆటో డ్రైవర్ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు.
ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు వెంబడించడంతో తప్పించుకొనేందుకు పరిగెత్తిన యూపీ కార్మికుడు చెరువులో దూకి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఖమ్మం నగర పరిధి జయనగర్కాలనీకి ఆనుకొని ఉన్న ఖానాపురం చెరువు వద్ద చోటుచేస�