మీరు జమ చేసుకున్న ఇన్సూరెన్స్ డబ్బులు రూ. లక్ష వచ్చాయని వాటిని మీ ఖాతాలో జమ చేస్తానని చెప్పి అకౌంట్లో ఉన్న రూ.57,650 స్వాహా చేసిన ఘటన మూసాపేటలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్లైన్ మోసాలపై అ�
చేతివృత్తుల వారిని ప్రోత్సహించడంతోపాటు పేదలకు జీవనోపాధి కల్పించి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడమే వాటర్ షెడ్ పథకం లక్ష్యమని డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా అన్నారు. బుధవారం మండల పరిధిలోన�
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం వ్యాఖ్యలు మనస్తాపానికి గురి చేశాయని తపస్ మండల అధ్యక్షుడు గొర్రె సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి భీమానాథ మహేశ్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ
నగరంలోని త్రీ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. ఇందుకుకారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. గౌతం నగర్ కు చెందిన పవన్(20) ఆదివారం రాత్ర