స్థలం విక్రయం పేరుతో విశ్రాంత ఎస్ఐని నమ్మించి మోసం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీతో సహా నలుగురిపై ఫిలింనగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్లోని ఈస్ట్ కాకతీయ
ఇన్స్టా రీల్స్లో వ్యూస్ పెంచుకునే క్రమంలో డీ మార్ట్ స్టోర్లో చాక్లెట్స్ చోరీ చేయడంతో పాటు ఫ్రీగా చాక్లెట్స్ తినడం ఎలా.. అంటూ వీడియోలు చేసిన ఇద్దరిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి డబ్బులు చెల్లించకుండా చాక్లెట్లు తినడంతోపాటు ‘ఫ్రీగా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా?’ అంటూ వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన యువకులపై ఫిలింనగర్ పోలీసులు క్ర
డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్కొండ సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన సయ్యద్ ముజఫర్ అలీ, సబ్జా కాలనీకి చెందిన అబుబాకర్ బిన్ అబ్దుల్ అజీ
తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ వ్యక్తితో పాటు అతడి భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను అటకాయించి గొడవకు దిగడంతో పాటు సినీ ఫక్కీలో వారి దృష్టి మరల్చి డబ్బులు తస్కరిస్తున్న ముఠా సభ్యులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఫిలింనగర్ డీఐ ర