కరోనాను కట్టడి చేస్తున్న తెలంగాణ వచ్చే నెలాఖరుకు రాష్ట్రంలో 90% తగ్గనున్న కేసులు ప్రభుత్వ వ్యూహం ఫలించిందం టున్న పలు అధ్యయన సంస్థలు వాస్తవ గణాంకాలతో సరిపోలుతున్న ఐఐటీ కాన్పూర్ ‘సూత్ర’ అంచనాలు కరోనా కట్
అన్ని రాష్ర్టాల్లో నిర్వహించాలని ప్రధాని సూచించడం గర్వకారణం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే యావత్తు దేశానికే �
ముమ్మరంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే.. కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లు అందజేస్తున్న వైద్య సిబ్బంది మేడ్చల్, మే 12: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేతో మేడ్చల్ నియోజ�
మేడ్చల్, మే 10 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఇంటింటి జ్వర సర్వే సోమవారం మేడ్చల్ నియోజకవర్గంలో కొనసాగింది. ఇంటి వద్దకే సిబ్బంది వచ్చి పరీక్షలు చేయడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వ
సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు ఓ వైపు సర్వే, మరోవైపు మందుల కిట్ ప్రాథమిక దశలోనే మహమ్మారి అంతం ఐదోరోజు 53వేల ఇండ్లలో ఫీవర్ సర్వే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కట్టడి చర్యలు కరోనా మహమ్మారి భరతం పట్టేందుకు �
మేడ్చల్,మే 7: మేడ్చల్ నియోజకవర్గం లో శుక్రవారం రెండోరోజు ఫీవర్ సర్వే కొనసాగింది. వైద్యారోగ్య సిబ్బంది, మున్సిప ల్, పంచాయతీ సిబ్బంది, ఆశకార్యకర్తలు, రిసోర్స్ పర్సన్స్తో కలిపి ఏర్పాటు చేసి బృందాలు ఇంట
అమరావతి: తెలంగాణ చేపట్టిన తరహాలో ఏపీలోనూ జ్వర సర్వే చేపట్టారు. ఏఎన్ఎంలు ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా జ్వరం వచ్చినట్టయితే ఆశా కార్యకర్తలు వారికి కోవిడ్ టెస్ట్లు చ�
41,305 వేల ఇండ్లలో పరిశీలనబుధవారం ఒక్కరోజే 707 బృందాలతో శోధన ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు కొవిడ్ నియంత్రణలో భాగంగా మూడో రోజైన బుధవారం ఇంటింటిక�
హైదరాబాద్ : కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి సర్వే బుధవారం కూడా కొనసాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబిత
11,600 ప్రత్యేక బృందాల ఏర్పాటు కరోనా రక్కసిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం రోజూ 2.5 లక్షల మందికి పరీక్షలు పాజిటివ్ వస్తే వెంటనే మెడికల్ కిట్ అందుబాటులో 10 లక్షల హెల్త్ కిట్లు అవసరమైతే దవాఖానకు తరలింపు 16 ట్యాంక�
ముమ్మరంగా ఇంటింటి సర్వే | రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ నియంత్రణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలకు చెందిన 641 బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించాయి. ఒక్కో బృందంలో ఓ ఏఎన్ఎం