యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వరి పొట్టదశలో ఉన్న తరుణంలో ఎరువులు దొరకకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు. యూరియా స్టాక్ అందుబాటులో లేకపోవడంతో అక్కడక్కడా అన్నదాతలు ధర్నాలు, ఆందోళనలకు దిగుతున్నా
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ను రద్దు చేసి, పాత పద్ధతి ద్వారా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బాసర ప్రధాన రహదారిపై
రోజంతా వ్యవసాయ పనులతో తలమునకలవుతున్న రైతన్న యూరియా కోసం పడుతున్న బాధలు వర్ణణాతీతం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు యూరియా బుకింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. కనీస అవగాహనలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నార
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోస పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. యూరియా బస్తాల కోసం అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారని ఓ ప్రకటనలో ఆవ
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఫెర్టిలైజర్ యాప్ సర్వర్ సమస్యతో జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఆరంభం అయిన కానుంచి యూరియా కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. గడిచిన వారం రోజుల నుండి సొసైట�