విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ‘విజ్ఞాన్ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది.
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు ప్రదానం చేసిన ఫెలోషిప్ను ఉపసంహరించాలని సింగపూర్కు చెందిన లీ కువన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీని అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా కోరారు.
T works | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-వర్క్స్ ఆధ్వర్యంలో ఫెలోషిప్-2022 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12 నెలలపాటు హైదరాబాద్ టీ-వర్క్స్ కేంద్రంలో కొత్త ఉత్పత్తులను తయారు చేసే
ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలలో పరిశోధన చేస్తున్న విద్యార్థులందరికీ ఫెలోషిప్ సౌకర్యం కల్పించాలని పరిశోధక విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ �
ఏఎస్జీబీఐ గౌరవ ఫెలోషిప్ అవార్డు అందజేతభారతదేశ మొదటి సర్జన్గా అరుదైన ఘనత హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిమ్స్- ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డై�
ఎస్బీఐ యూత్| దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రముఖ ఎన్జీవోలతో కలిసి ఫెలోషిప్ అందిస్తున్నది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.