వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయ (KU) హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. వర్సిటీలోని పోతన ఉమెన్స్ హాస్టల్లోని ఓ గదిలో అర్ధరాత్రి వేల స్లాబ్ కుప్పకూలింది.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు తృటిలో ప్రమాదం తప్పింది. తమిళనాడులోని మామల్లాపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్.. నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకున్నది. సోంపల్లి దగ్గర చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. బోటులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు
మన్సూరాబాద్ : మార్నింగ్ వాక్ చేస్తూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పెంట్హౌస్ పై నుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా, మర్�