దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస రికార్డులతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ తొలిసారి 25,000 మార్కును అధిగమించింది.
మార్కెట్ పల్స్ వరుసగా మూడు వారాలపాటు లాభపడిన భారత మార్కెట్ చివరకు ప్రపంచ ప్రతికూల సంకేతాలకు తలొగ్గింది. గత వారం 2.3 శాతం నష్టపోయింది. ఇక ఈ వారం సూచీలకు పరీక్షా సమయం. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం డాటా వచ్చే�
భారీ ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం దాదాపు ఒక శాతం మేర నష్టంతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల పతనంతో మొత్తం 141.55 పాయింట్ల నికర నష్టంతో నిఫ్టీ నిలిచింది. వారం ప్రారంభంలోనే 300 పాయింట్లకుపైగా నష్�