విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్ నిరాశాపరుస్తున్నది. 2023లో దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 43 శాతం తగ్గి 28 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
FDI | విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలం) ఎఫ్డీఐలు 15 శాతం తగ్గి 36.75 బిలియన్ డ�
ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండో స్థానం అంతర్జాతీయ పెట్టుబడులకు అనువైన ప్రాంతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో 27 ప్రాజెక్టులు తాజా నివేదికలో ఎఫ్డీఐ బెంచ్మార్క్ వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (న�
ముంబై: ఇండియాకు 2020లో భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. గతేడాది 6400 కోట్ల డాలర్లు (సుమారు రూ.4.75 లక్షల కోట్లు) ఎఫ్డీఐలు వచ్చినట్లు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించ