ప్రచురణకు సంబంధించిన కార్యకాలపాలు సాగిస్తూ విదేశీ విరాళాలను స్వీకరిస్తున్న ఎన్జీవోలు న్యూస్ లెటర్ని ్రప్రచురించడం సాధ్యపడదని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై మరో ఉచ్చు బిగిస్తున్నది. ఎఫ్సీఆర్ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ, పంజాబ్లలో అధికార పార్టీ ఆప్కు రూ.7 కోట్లకుపైగా విదేశీ నిధులు అందాయని ఈడీ ఆరోపి�
అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం విదేశీ విరాళాలు స్వీకరించడానికి కేంద్ర హోం శాఖ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ వెల్లడించారు.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ప్రముఖ ఎన్జీవో సంస్థ ఆక్స్ఫామ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
న్యూఢిల్లీ: విదేశీ నిధుల స్వీకరిస్తున్న సుమారు ఆరు వేల ఎన్జీవోలకు ఇవాళ సుప్రీంకోర్టు షాకిచ్చింది. విదేశీ నిధుల అంశంలో రిలీఫ్ ఇవ్వాలంటూ ఆ ఎన్జీవోలు పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అమె
న్యూఢిల్లీ: మదర్ థెరిస్సా ఛారిటీకి చెందిన విదేశీ నిధుల లైసెన్సును పునరుద్దరించారు. రెండు వారాల క్రితం మదర్ థెరిస్సా ఛారిటీ సంస్థల ఎఫ్సీఆర్ఏ లైసెన్సును రద్దు చేసిన విషయం తెలిసిందే. కోల్కతా �
న్యూఢిల్లీ: విదేశీ నిధులపై ఆధారపడే ఎన్జీవోలకు కేంద్రం జలక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా సుమారు 12 వేలకు పైగా ఎన్జీవోలు ఎఫ్సీఆర్ఏ లైసెన్సును కోల్పోయాయి. వాటిల్లో ఆక్స్ఫామ్ ఇండియా ట్రస్ట్, జామియా మిల�