తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని ఫజల్ అలీ కమిషన్ ఎందుకు సిఫారసు చేసిందో తెలుసుకునే ముందు ఈ రెండు ప్రాంతాల మధ్య భావసమైక్యత కలగకపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలి.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంజన్కుమార్ యాదవ్ గత నెల 24న తమ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణను అడ్డుకున్నది తమ పార్టీకి చెందిన రెడ్డి నాయకులేనని అన్నారు. వారిపై మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశార
సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినంగా జరుపుకోవాలని సంఘ్ పరివారం చాలా ఏండ్లుగా గోల చేస్తున్నది. అదే నైజమైతే సైనిక చర్య అనంతరం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను భారత ప్రభుత్వమే రాజ్ ప్రముఖ్గా ఎందుకు �
1953 అక్టోబర్ 1న కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రం వద్దని విభజన సంఘానికి డిసెంట్ నోట్ ఇచ్చి ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును...