కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో రైతుల కోసం కట్టించిన రైతు వేదికల్లోని సామగ్రి దొంగల పాలవుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలంలో పలు రైతు వేదికల్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి.
రైతు వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లతో అన్నదాతలకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్
సకల వసతులతో నిర్మించిన రైతు వేదికలు చైతన్య దీపికలై అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా సమావేశాలు, సదస్సుల నిర్వహణకు సౌకర్యవంతంగా మారాయి. అధునాతన వ్యవసాయ పద్ధతులు, పంటల సాగుకు తీసుకోవాల్సిన �
రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతుగా కృషి చేస్తున్నాయి. వ్యవసాయంలో కీలకమైన విస్తరణ విభాగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సేంద్రియ సాగును ప్రోత్సహించే లక్ష్యంగా అధికారు�
కాంగ్రెస్కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్ రద్దే అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేటి నుంచి రైతు సమావేశాలకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్య