ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం ప్రారంభానికి ముందే వర్షాలు పడుతుండడంతో అధికారులు జొన్నల కొనుగోళ్లను వేగవంతం చేశారు. మరో వారం రోజుల్లో రైతులు జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభించనుండగా పంటను విక్రయానికి తీస�
ఆలస్యంగా వచ్చినా తొలకరి వానలు రోజూ పడుతున్నాయి. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని రైతులు వానలకు ముందే పంటలు సాగు చేశారు. దుక్కులు తడిపి పత్తి విత్తనాలు పెట్టారు. తొలకరి వా�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం అకాల వర్షం కురిసింది. వర్షం దెబ్బకు పలుచోట్ల మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నేలవాలాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు లేచికిందపడ్డాయి.