కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులకు ఎలాంటి కష్టాలు రాలేదని, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్రెడ్డి గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు సర్కారు మారిన తర్వా
రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన రైతు ఆత్మహత్యలపై అధ్యయన కమిటీ సభ్యులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, కోటిరెడ్డి, యాదవరెడ్డి, బాజిరెడ్డి గోవర్
BRS | అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆదిలాబాద్(Adilabad) జిల్లాలోని గుడిహత్నూర్ మండలం నేరడిగొండ తాండ గ్రామానికి చెందిన ఆడే గజానంద్ రైతు కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ బృందం(BRS Farmer Suicide
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో నేడు బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటించనుంది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యుల బృందం శుక్రవారం జిల్లాకు రానున్నది.