కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. జగదీశ్రెడ్డి సస్పెన్షన్కు నిరసనగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు హనుమకొండ జిల్లా కాజీపేట, ములుగు జిల్�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్ తెలంగాణ తల్
స్పష్టమైన కారణం లేకుండా ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం హేయమైన చర్యగా గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నేత బాసు హనుమంతు నాయుడు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్�
నీళ్లియ్యరు.. పంటలను కాపాడరు? ఇదేమి సర్కార్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.