ఖనౌరీ సరిహద్దులో రైతులు కొనసాగిస్తున్న నిరసన నుంచి కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా లబ్ధి పొందుతోందని రైతు నాయకుడు రాకేష్ టికాయత్ ఆరోపించారు. హర్యానాలోని ఫతేహాబాద్లో శనివారం జరిగిన రైతుల మహా పంచాయత్లో �
రైతు నేత రాకేశ్ టికాయిత్పై ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల విషయంలో టికాయిత్ రైతులను మోసం చ
లఖింపూర్ బాధిత రైతులకు న్యాయం చేయాలి లఖింపూర్లో ఎస్కేఎం 75 గంటల ధర్నా లఖింపూర్ ఖీరీ, ఆగస్టు 18: సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన లఖింపూర్ రైతుల మరణానికి కారణమైన అజయ్ మిశ్రాను కేంద్రమంత్
ఎమ్మెస్పీ తదితర రైతు డిమాండ్లు గాలికి ఏడు నెలలు గడిచినా పట్టించుకోని కేంద్రం మలి విడుత నిరసనలకు రైతుల సమాయత్తం టికాయిత్ నేతృత్వంలో నేడు కీలక సమావేశం న్యూఢిల్లీ, జూలై 2: సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వ�
బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో రైతు నేత రాకేశ్ టికాయిత్కు చేదు అనుభవం ఎదురైంది. విలేకరుల సమావేశంలో పాల్గొన్న రైతునేతపై ఓ వ్యక్తి నల్లని ఇంక్ను చల్లాడు. ఆ తర్వాత సదరు వ్యక్తిని టికాయిత్ మద్దతు�