గత నెల రోజులుగా తమ వ్యవసాయ బావికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతూ రోడ్డుపై బర్రెలను కట్టేసి రైతు దంపతులు నిరసనకుదిగారు (Protest). గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లోని పెట్రోలు పంపు సమీపంలో చోట
కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి భరోసా లేకపోవడంతో వృద్ధ రైతు దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్లో చోటుచేసుకున్నది.
Farmers Suicide Attempt | వ్యవసాయం రైతుకు భారంగా మారుతుంది. అటు ప్రకృతి కన్నెర్ర.. ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఆత్మహత్య బాట పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండలంలో ఓ రైతు దంపతులు అప్పుల ఇబ్బంధులతో ఆత్మ
ఐకేపీ కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం బాగాలేదని మిల్లర్లు దిగుమతి చేసుకోకుండా వెనక్కి పంపడంతో మనస్తాపం చెందిన రైతు దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ఈ ఘటనలో.. భార్య ప్రాణాపాయం నుంచి బయటపడగా.. భర్త మృతి చెందాడు.
అప్పులు చేసి సాగు చేస్తే పంటలు చేతికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు దంపతులు ఈ నెల 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ భర్త బుధవారం మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉన్నద