‘ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం. మరో 20 లక్షల మందికి మాఫీ చేస్తాం.. ఆ త ర్వాతే రైతుభరోసా ఇస్తాం’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.
‘ఎన్నికల ముందు కల్లిబొల్లి మాటలు చెప్పిన్రు. రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా ఇస్తామని నమ్మించిన్రు. తీరా గెలిచాక ముంచుతరా..?’ అని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
రుణమాఫీ అమలులో ఆర్థికంగా సాధ్యమైనంత వరకు భారం తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తన కుయుక్తులను కొనసాగిస్తున్నది తొలి విడుత మాదిరిగానే రెండో విడుతలోనూ రకరకాల కారణాలను చూపుతూ లబ్ధిదారుల సంఖ్యను అ
రెండో విడతలో కరీంనగర్ జిల్లాకు చెందిన 18,510 మంది రైతులకు సంబంధించి రూ. 173.33 కోట్ల రుణమాఫీ జరిగింది. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు.