చేవెళ్ల బస్సు ప్రమాద స్థలి లో బాధిత కుటుంబాలను పరామర్శించేందు కు వెళ్లిన ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి నిరసన సెగ తగిలింది. రెండుసార్లు ఎంపీగా ఎన్నుకుంటే.. హైదరాబాద్-బీజాపూర్ హైవేను చేవెళ్ల వద్ద ఎంద�
విద్యుదాఘాతానికి ఓ కుటుంబం బలైంది. ఈ విషాదకర ఘటన కామారెడ్డిలో చోటుచేసుకొన్నది. ఒకే కుటుంబంలో నలుగురు మరణించగా సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.