AP Ministers | ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు గత ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ సీట్లు రావడంతో మతి చలించి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఏపీ మంత్రులు ఆరోపించారు.
Union Minister Rammohan Naidu | ఏపీలో తలెత్తిన విపత్తుపై మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఆరోపించారు.
సోషల్మీడియాలో జరిగే అసత్య ప్రచారాలు, ట్రోలింగ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది యువ కథానాయిక కృతిశెట్టి. తన పనేదో తాను చేసుకుపోతున్నా విమర్శలు రావడం బాధగా ఉందని పేర్కొంది. సాంఘిక మాధ్యమాల్లో నెగెటివ్ వార్త�
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కా ర్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని, నిరంతరం ప్రజలమధ్యే ఉంటూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎ మ్మెల్యే లక్ష్మారెడ�
దేవుని పేరు మీద రాజకీయాలు, తెలంగాణ ప్రభుత్వంపై వారు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు తిప్పికొట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు