అంతర పంటలు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వం సంబంధిత అధికారులు యాసంగిలో ఆరుతడి, ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ఏపీలో తయారై నిషేధిత బీటీ-3/హెచ్టీ విత్తనాలు కోళ్ల దాణా పేరుతో మహారాష్ట్ర మీదుగా తెలంగాణకు తెచ్చి రైతులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఒక ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్�
వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొనుగోలు సమయంలో అప్రమత్తంగా లేకపోతే కొందరు వ్యాపారులు నాణ్యతలేని విత్తనాలు అంటగట్టే ప్రమాదం ఉంది.
రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాల సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. పోలీస్ టాస్క్ఫోర
కల్తీ విత్తన ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీస్, వ్యవసాయ అధికారుల బృందాలు రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 1 �
నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠాకు చెందిన ఇద్దరిని సోమవారం వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.30 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నార�