కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగుకు జీవనాధారం. మన నీళ్లు మనకే అనే నినాదాన్ని ఆచరణలోకి తెచ్చిన అద్భుతం. తెలంగాణలోని అత్యధిక సాగు భూములకు నీటిని అందించే లక్ష్యంతో ని ర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును జాతి�
అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ అర చేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చాక హామీలకు ఎగనామం పెట్టింది. మహిళలకు ఇచ్చిన దాదాపు అన్ని హామీలను తుంగలో తొకింది.
లగచర్ల ఘటనకు కాంగ్రెసోళ్లే బాధ్యులని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ ఆరోపించారు. ఈ ఘటనలో 12 మంది అధికార పార్టీ నాయకులే ఉన్నారని పేర్కొన్నారు.