సూర్యాపేటలోని తన భూమిపైకి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచందర్నాయక్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని గుండపనేని లక్ష్మీనర్సింహారావు అనే వ్యక్తి ఆరోపించారు. గురువారం భూమిని ఆక్రమించేందుకు అనుచరులతో రాగా
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఇరికిగూడెం గ్రామానికి చెందిన లొట్లపల్లి సావిత్రమ్మ అనే 75 ఏండ్ల వృద్ధురాలు తన భూమిని కొందరు గ్రామస్తులు కబ్జా చేశారని ఆరోపించింది.