కరీంనగర్ జిల్లాలో నకిలీ మందుల మూలాలు బయట పడ్డాయి. హైదరాబాద్లోని ఒక ఫార్మా కంపెనీకి చెందిన ఆథరైడ్జ్ మెడిసిన్ మరో కంపెనీ నుంచి రావడాన్ని గుర్తించిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు శనివారం కరీంనగర్లోన�
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా నకిలీ ఔషధాలు విక్రయిస్తున్న ఒక ఘరానా ముఠా గుట్టును రట్టుచేసి, వారి వద్ద నుంచి రూ.26లక్షల విలువైన నకిలీ మందులను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) అధికారులు స్వాధ�
బ్రాండెడ్ మందులను పోలిన నకిలీ ఔషధాలను మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.26 లక్షల విలువైన నకిలీ ఔషధాను స్వాధీన