ఫేక్ ఇన్స్టాగ్రామ్ సృష్టించామని.. ఫొటోలు మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేస్తామని ఓ వివాహితను వేధిస్తున్న యువకులను ఆమె కుటుంబ సభ్యులు చితకబాదారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో జరిగిం�
తన పేరు మీద ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతాను సృష్టించి ఉద్యోగాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై అగ్ర కథానాయిక విద్యాబాలన్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి వి�
రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్, మాజీ డీజీపీ అంజనీకుమార్ పేరుతో నకిలీ ఇన్స్టా గ్రామ్ ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు తెరవడంతో దీనిపై సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే నటీనటుల్లో విద్యాబాలన్ ఒకరు. తన సినిమా అప్డేట్స్తోపాటు ఫొటోషూట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటారామె. చిట్చాట్ చేస్తూ అభిమానుల ప్రశ్నలకు సరదా సమాధానాలిస్తుంటారు. త�