తిరుమలగిరి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్(ఎంసీఈఎంఈ) సెంటర్లోకి అక్రమంగా నలుగురు ప్రవేశించిన సంఘటన శుక్రవారం తిరుమలగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
సచివాలయంలో నకిలీ ఉద్యోగులు వరుసగా పట్టుబడుతుండటంతో అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. పట్టుబడుతున్న వారు ఐడీ కార్డులు సైతం తయారు చేసుకోవడంతో భద్రతపై అనుమానాలు కలుగుతున్నాయి.
నకిలీ ఐడీ కార్డులతో టీటీడీ లక్కీడిప్లో శ్రీవారి సుప్రభాత సేవను పొందిన వ్యక్తిపై తిరుమల టుటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. విజయవాడకు చెందిన రసూల్ కొంతకాలంగా నకిలీ ఐడీ ఆధార్ కార్డులతో టీటీడీ లక్కీడిప