ఓ ఫర్టిలైజర్ యజమాని నకిలీ ఎరువులను అంటగట్టి మోసం చేశాడని, తాము గుర్తించి ప్రశ్నించినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు నకిలీ ఎరువుల బస్తాలతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన ఘటన నాగర్కర్నూల్ జి�
నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు డీలర్లను హెచ్చరించారు. ఆదివారం చేవెళ్లలోని రైతు వేదికలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై �
నకిలీ, కల్తీ పురుగు మందుల అమ్మకాలను అరికట్టాలని హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కల్తీ పురుగు మం దుల వాడకం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది.
నల్లగొండ జిల్లా వాడపల్లి కేంద్రంగా విక్రయం38 టన్నుల గుళికలు, రంగు బస్తాలు స్వాధీనంనీలగిరి, సెప్టెంబర్ 21: నల్లగొండ జిల్లా వాడపల్లి కేంద్రంగా నకిలీ గుళికలు తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్�